Friday, April 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డ్రైనేజీని శుభ్రం చేయించిన సర్పంచ్ సారక్క

డ్రైనేజీని శుభ్రం చేయించిన సర్పంచ్ సారక్క

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని అడ్వాలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోగల బీసీ కాలనీ కొత్త కుంట చెరువు దగ్గరలో ఉన్న గత కొన్ని నెలలుగా డ్రైనేజీ చెత్త, చెదారం నిండిపోయింది. దీంతో మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తూ దుర్వాసన వేదజల్లుతున్న నేపథ్యంలో స్థానికులు గ్రామ సర్పంచ్ అజ్మీరా సారక్క దృష్టికి తీసుకపోయారు. వెంటనే స్పందించిన సర్పంచ్ జేసిబి సాయంతో డ్రైనేజీని శుభ్రం చేయించారు. ఇందుకు అడ్వాల రాజు, కృష్ణకర్ తోపాటు పలువురు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -