Friday, August 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు: ఎమ్మెల్యే తోట 

 ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు: ఎమ్మెల్యే తోట 

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ 
అన్నాచెల్లెళ్ల అనుబంధం, ప్రేమ, ఆప్యాయతలు ఎప్పటికీ ఇలాగే చిరస్థాయిగా నిలవాలి. ఈ పవిత్రమైన రాఖీ బంధం ప్రతి కుటుంబంలో మరింత ప్రేమను, ఆనందాన్ని నింపాలని ఈ పండుగ మీ జీవితంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరిసేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ జుక్కల్ ఎమ్మెల్యే, మైనార్టీల సంక్షేమ కమిటీ చైర్మన్ తోటా లక్ష‍్మీకాంతారావు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -