- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కులగణనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో రెండు దశల్లో కులగణన చేపట్టనున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. దేశంలో 2026 అక్టోబర్ 1 నుంచి తొలి దేశ కులగణన చేపట్టనుంది. తొలి దశలో ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, లఢక్, హిమాచల్లో కులగణన సర్వే జరగనుంది. 2027 మార్చి 1 నుంచి రెండే దశ కులగణన జరగనుంది.
- Advertisement -