Sunday, June 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను పరామర్శించిన కేటీఆర్‌

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను పరామర్శించిన కేటీఆర్‌

- Advertisement -

నవతెలంగాన – హైదరాబాద్‌: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను కేటీఆర్‌ పరామర్శించారు. శనివారం ఉదయం అమెరికా పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్న కేటీఆర్‌.. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌, పార్టీ నాయకులతో కలిసి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యేను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గోపీనాథ్‌ కుటుంబ సభ్యులకు కేటీఆర్‌ ధైర్యం చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -