Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంప్రతీకార దాడులు ప్రారంభించిన ఇరాన్

ప్రతీకార దాడులు ప్రారంభించిన ఇరాన్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. 100 డ్రోన్లను ఆ దేశంపైకి పంపినట్లు తెలుస్తోంది. అటు ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ లో ఎమర్జెన్సీ విధించారు. ఇప్పటికే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఇన్ చీఫ్ హొస్సేన్ సలామీ, ఏరోస్పేస్ ఫోరెన్స్ కమాండర్ ఆమిర్ అలీ హజీజదే, మేజర్ జనరల్ అలీ రషీద్ తో పాటు న్యూక్లియర్ మాజీ సైంటీస్టులు డా. ఫరీదున్ అబ్బాసీ, డా. టెహ్రాంచి ఇజ్రాయెల్ అటాక్ లో మరణించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad