- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలో మరో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి జేబులోనే మొబైల్ ఫోన్ పేలింది. పాయింట్ జేబులో పెట్టుకున్న సెల్ ఫోన్… బాగా వేడెక్కి పేలినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన హైదరాబాద్ లోని అత్తాపూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బాధిత యువకుడి తొడ అలాగే కాలికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతని ఆస్పత్రికి తరలించారు స్థానికులు.
- Advertisement -