- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం తాడిగులోని గ్రామంలో దళిత నాయకులు రాజకీయవేత్త, మాజీ ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 39వ వర్ధంతిని దళిత నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత రత్న అవార్డు గ్రహీత మల్ల సాయిలు, సాకిన్ గారి మోహన్, ఆనంద్, సాయిలు, శ్యామ్, శ్రీకాంత్, శ్రావణ్, గంగాధర్, కృష్ణ, రమేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -