Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి 

ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి 

- Advertisement -

విద్యార్థులకు పండ్లు పంపిణీ 
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
: యాదగిరిగుట్ట మండలం రామాజీపేట మంగళవారం,  వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కుండే సిద్ధులు, మొగిలిపాక శంకర్, పంచాయతీ సెక్రెటరీ రాజు, పాల సంఘం మాజీ చైర్మన్ మల్లేష్, నమిలి కేశవులు, కల్లూరు రఘుపతి రెడ్డి, ఆరె బలం రాజు,  కోల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -