Saturday, July 12, 2025
E-PAPER
Homeజాతీయంహెచ్‌యూఎల్‌ సీఈఓగా ప్రియా నాయర్‌

హెచ్‌యూఎల్‌ సీఈఓగా ప్రియా నాయర్‌

- Advertisement -

– బాధ్యతలు చేపట్టనున్న తొలిసారి మహిళ
న్యూఢిల్లీ :
దిగ్గజ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్‌ యూనిలీవర్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఎల్‌) బాధ్యతలను తొలిసారి మహిళకు అప్పగించారు. ప్రస్తుతం కంపెనీ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రియా నాయర్‌ను చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ), మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించింది. ఆమె నియామకం ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుందని ఆ కంపెనీ తెలిపింది. ప్రస్తుతం సీఈఓ ఉన్న రోహిత్‌ జావా జులై 31తో తన బాధ్యతల నుంచి వైదొలుగుతున్నారు. ప్రియా నాయర్‌కు దాదాపుగా 30 ఏండ్ల నుంచి హెచ్‌యూఎల్‌లో వివిధ హోదాల్లో పని చేసిన అనుభవం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -