Sunday, July 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలుటీడీపీకి అశోక్‌ గజపతిరాజు రాజీనామా

టీడీపీకి అశోక్‌ గజపతిరాజు రాజీనామా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్‌గా నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జులై 14న ఆయన నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైనదైనందున ఇకపై రాజకీయాల్లో కొనసాగకూడదని భావించి పార్టీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి పల్లా శ్రీనివాసరావుకి రాజీనామా లేఖ పంపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -