- Advertisement -
నవతెలంగాణ – కట్టంగూర్
మండల కేంద్రంలోని సాందీపని పాఠశాలలో శనివారం తెలంగాణ బోనాల సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికలు బోనాలను ఎత్తుకెళ్లి మహంకాళి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం పోగుల రాములు, ఉపాధ్యాయులు గట్టి గొర్ల యాదగిరి,నిమ్మనగోటి వెంకట ప్రసాద్, అంతటి రేణుక, ఆకాంక్ష, విజయలక్ష్మి, మంగ, పావని ,శ్రీలేఖ్య ఉన్నారు.
- Advertisement -