- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని చందుపట్ల గౌస్ నగర్ పి ఏ సి ఎస్ గోదాం లో యూరియాను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు భువనగిరి ఏఈ ఎస్ ప్రసాద్ తనిఖీ చేశారు. గోదాములలో యూరియా బస్తాలను లెక్కించి, స్టాక్ రిజిస్టర్ లను తనిఖీ చేశారు. సూచిక బోర్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిబంధనల మేరకు రైతులకు మాత్రమే యూరియా సరఫరా చేయాలని అన్నారు. ఈ ఈ కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ నల్లమస్ రాములు, సిబ్బంది నవీన్ రెడ్డి, నరసింహ పాల్గొన్నారు.
- Advertisement -