- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా చివరి రోజైన గురువారం దుబ్బాక మున్సిపల్ కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్లు 8, 9 లలో ఐసీడీఎస్ దుబ్బాక సెక్టర్ సూపర్వైజర్ ఎన్.చంద్రకళ ఆధ్వర్యంలో ‘ స్వచ్ఛ రాఖీ’ వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు పర్యావరణహిత రాఖీలను కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు విజయలక్ష్మి, జయప్రద, సునీత, అంతుల్, భవాని పలువురున్నారు.
- Advertisement -