- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
నియోజకవర్గంలోని డొంకేశ్వర్ మండల కేంద్రంలో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బైండ్ల ప్రశాంత్ , డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ శ్రీ గోడిసెరం భూమేష్ రెడ్డి ఆధ్వర్యంలో కీర్తి శేషులు, జిల్లా యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు బార్ల మోహన్ రెడ్డి వర్ధంతి సందర్బంగా బుధవారం యువజన కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి ఆశయలను కొనసాగిస్తాం అని ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఇ కార్యక్రమం లో జిల్లా యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ బానోత్ సుమన్ నికాల్పూర్ మాజీ ఎంపీటీసీ భీమ్ నాయక్ నాయకులు సుంకరి నాగారజు, వంశీ, ముకేశ్ ,చింటూ, శ్రీధర్ ,శివశంకర్, రాము, కిషోర్ ,చిన్న రెడ్డి తదితరులు పాల్గొన్నారు .
- Advertisement -