- Advertisement -
నవతెలంగాగాణ బ్యూరో – హైదరాబాద్
దక్షిణ మధ్య రైల్వేలో 11మంది ఉద్యోగులకు ‘ఎంb్లారు ఆప్ది మంత్’ భద్రతా అవార్డులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజరుకుమార్ శ్రీవాస్తవ అందజేశారు. సోమవారం సికింద్రాబాద్లోని రైలు నిలయంలో జరిగిన భద్రతా సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగులు తమ విధి నిర్వహణలో చురుకుదనం ప్రదర్శించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు జనరల్ మేనేజర్ సత్యప్రకాశ్, వివిధ శాఖలకు చెందిన ఆరు డివిజన్ల అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -