- Advertisement -
నవతెలంగాణ -పరకాల : పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది. మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుకి అనుహ్య స్పందన లభించింది.ఈ కార్యాలయంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రక్తదానం చేయడం జరిగింది.
- Advertisement -