- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ ఉమ్మడి మండలంలోని డోంగ్లి మండల పరిధిలోని యుపిఎస్ మొఘ పాఠశాలలో పనిచేస్తున్న సైన్స్ టీచర్ రమేష్ రేఖావార్ పాఠశాలలో చదువుతున్న 110 మంది విద్యార్థులకు క్రీడా దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, ప్రధానోపాధ్యాయులు దయానంద్, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు దుస్తులు అందజేసిన రమేష్ టీచర్కు అభినందించారు.
- Advertisement -