- Advertisement -
మండల ఇంచార్జి ఎంపిడిఓ శ్రీరామ్మూర్తికి
నవతెలంగాణ-మల్హర్ రావు.
ఎందరో మహనీయుల త్యాగపలమే తెలంగాణని మండల ఇంచార్జి ఎంపిడిఓ శ్రీరామ్మూర్తి అన్నారు. ఘనంగా ప్రజా పాలన దినోత్సవమును పురస్కరించుకొని మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో జాతీయ పతకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, ఎపిఓ హరీశ్, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -