Wednesday, September 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅశోక్‌ను క‌లిసిన‌ ఎన్‌.రాంచందర్‌రావు

అశోక్‌ను క‌లిసిన‌ ఎన్‌.రాంచందర్‌రావు

- Advertisement -

నవతెలంగాణ- హైదరాబాద్‌
జాబ్‌క్యాలెండర్‌ విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్‌తో 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న అశోక్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.రాంచందర్‌రావు మంగళవారం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో పరామర్శించారు. ఆయన పోరాటానికి మద్దతు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -