- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని టీబీ రోగులకు న్యూట్రిషన్ కిడ్స్ పంపిణీ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో టీబీ ముక్తాభారత్ కార్యక్రమంలో భాగంగా రోగులకు న్యూట్రిషన్ కిడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ మంజు భార్గవి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందితోపాటు ఎస్బిఐ బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -