- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
పొనకల్ రాంనగర్ కాలనీలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన దార్ రాజుల వెంకటలక్ష్మి కుటుంబానికి పీసీఆర్ పూర్ణచందర్రావు పౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం 25 కేజీల బియ్యన్ని ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పొనకల్ మాజీ ఎంపిటిసి రాగుల శంకర్, చిట్యాల సత్తన్న, ముక్కెర మల్లేష్, తదితరులు పాల్గొన్నారు
- Advertisement -