Saturday, September 27, 2025
E-PAPER
Homeక్రైమ్బైకును ఢీ కొట్టిన కారు..

బైకును ఢీ కొట్టిన కారు..

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ వద్ద శనివారం సుమారు ఐదు గంటల సమయంలో కాటారం గ్రామపంచాయతీ సిబ్బంది తోట శేఖర్, సత్యం రాజ్ లను ఎర్టిగా కారు ఢీకొట్టింది. దీంతో శేఖర్, సత్యం రాజ్ లకు గాయాలయ్యాయి. వీరిని అత్యవసర చికిత్స నిమిత్తం భూపాలపల్లి 100 పడకల ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే .. తోట శేఖర్, సత్యం రాజ్ గ్రామపంచాయతీ నుండి ఇంటికి వెళ్తున్న క్రమంలో భూపాలపల్లి జిల్లా గడ్డి గాని పల్లికి చెందిన కారు డ్రైవర్ బౌతు మహేష్ కాలేశ్వరం వైపు వెళ్తున్న ఎర్టిగా కారు AP 15 BF 5707 నెంబర్ గల అతివేగంతో AP 36 M 7229 హీరో హోండా స్పెండర్ ప్లస్ బండి పై స్టెబ్స్టేషన్ పల్లికి వెళ్తున్న క్రమంలో ఢీకొట్టారు. ఎర్టిగా కారు డ్రైవర్ బౌతు మహేష్ ను కాటారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -