- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి : మండలంలోని తొర్లికొండ ఎస్బిఐ మేనేజర్ ను బ్రాహ్మణపల్లి సింగిల్ విండో చైర్మన్ కాటిపల్లి నర్సరెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించారు. తొర్లికొండ ఎస్బిఐ మేనేజర్ గ పనిచేసిన రవీందర్ వరంగల్ జిల్లాకు బదిలీపై వెళుతున్న తరునంలో వీడ్కోలు పలుకుతూ శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -