Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎంపీడీఓ క్రాంతికుమార్ కు ఘన సన్మానం..

ఎంపీడీఓ క్రాంతికుమార్ కు ఘన సన్మానం..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల మండల పరిషత్ ఎంపిడిఓగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన క్రాంతికుమార్ ను మంగళవారం మండల బిజేపీ పార్టీ అధ్యక్షుడు బండ శ్రీకాంత్ పటేల్  మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గంగాధరీ సమ్మయ్య ,ఉపాధ్యక్షులు అంగజాల రాకేష్, రాళ్ళబండి ప్రశాంత్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -