- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి: మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నూతన పాలకవర్గ సభ్యులను గురువారం 1995-96 పదోతరగతి విద్యార్థుల బృందం శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని సర్పంచ్ బొల్లం శ్రీధర్ తెలిపారు. కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.
- Advertisement -



