Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బీసీ డిక్లరేషన్ సభా స్థలాన్ని పరిశీలించిన కాంగ్రెస్ మంత్రుల బృందం

బీసీ డిక్లరేషన్ సభా స్థలాన్ని పరిశీలించిన కాంగ్రెస్ మంత్రుల బృందం

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి 
బీసీ డిక్టరేషన్​ అమలు సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించలని  కాంగ్రెస్​ పార్టీ ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అందులో భాగంగా ఈనెల 15 న కామారెడ్డి పట్టణంలో సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు పై నిమగ్నమయ్యారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రానికి ఐదుగురు మంత్రుల బృందం చేరుకుంది.మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, వాకాటి శ్రీహరి , ప్రభుత్వ సలహదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కార్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం, డిగ్రీ కళాశాల మైదానాలను పరిశీలించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad