Friday, January 2, 2026
E-PAPER
Homeజాతీయంకలెక్టర్ కు తప్పిన పెను ప్రమాదం

కలెక్టర్ కు తప్పిన పెను ప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ విజయవాడ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆత్రేయపురం మండలం పులిదిండిలో పడవ పోటీల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ట్రయల్ రన్ పోటీలు నిర్వహించారు.

ఈ పోటీలను జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన ఎక్కిన పడవ అదుపుతప్పి కాలువలో పడిపోయింది. వెంటనే అక్కడున్న స్విమ్మర్లు కలెక్టర్ ను రక్షించి వేరే పడవలోకి ఎక్కించారు. దీంతో ఆయనకు ప్రమాదం తప్పింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -