Friday, December 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వొన్న తిరుపతి రావుకు సన్మానాల తాకిడి.!

వొన్న తిరుపతి రావుకు సన్మానాల తాకిడి.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండల కేంద్రమైన తాడిచెర్లలోని 9వ వార్డు సభ్యుడుగా వొన్న తిరుపతి రావు ప్రత్యర్థిపై బారి మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయనకు సన్మానాల తాకిడి తలిగింది. శుక్రవారం పిఏసిఎస్ కార్యనిర్వహన అధికారి సంతోష్,సిబ్బంది,కాంగ్రెస్ నాయకులు పల్లెర్ల మధు,రాజయ్య తోపాటు పలువురు శాలువాలతో ఘనంగా సన్మానించి,శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -