Saturday, June 14, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు

కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బీఆర్ఎస్‌ కార్యనిర్వాహకులు కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న ఉ. 10 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మరోసారి విచారణకు హాజరుకావాలని తాజాగా నోటీసులు ఇచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -