- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్ఎస్ కార్యనిర్వాహకులు కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న ఉ. 10 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మరోసారి విచారణకు హాజరుకావాలని తాజాగా నోటీసులు ఇచ్చింది.
- Advertisement -