- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : ఆచార్య జయశంకర్ 15వ వర్ధంతి సందర్భంగా కంటేశ్వర్ లో గల ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాలవేసి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు, డి సి ఐ సి చైర్మన్ మాయా వార్ రాజేశ్వర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి, తెలంగాణ శంకర్, నీలం రెడ్డి, నాగేశ్వరరావు, శేఖర్, రాజు, డి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -