Wednesday, February 18, 2026
E-PAPER
Homeజాతీయంఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

- Advertisement -

అధ్యక్షురాలిగా ఏఆర్‌ సింధు, ప్రధానకార్యదర్శిగా ఉషారాణి

పూణె : మహారాష్ట్రలోని పూణెలో నాలుగురోజులుగా జరిగిన ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ (ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్‌.. సీఐటీయూ) 11వ సదస్సులో మంగళవారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా ఏఆర్‌ సింధు, ప్రధానకార్యదర్శిగా ఉషా రాణి, కోశాధికారిగా ఇంద్రాణి ముఖర్జీ ఎన్నికయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -