Tuesday, July 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆల్ ఇండియా బంజారా సంఘం మండల కార్యవర్గం ఏకగ్రీవం

ఆల్ ఇండియా బంజారా సంఘం మండల కార్యవర్గం ఏకగ్రీవం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
ఆల్ ఇండియా బంజారా సంఘం మండల కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక జరిగిందని నూతన అధ్యక్షునిగా ఎన్నుకున్న జాదవ్ రాజు తెలిపారు.  ఈ సందర్భంగా సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సమావేశంలో మండలంలోని బంజారా సంఘం గ్రామ స్థాయి నాయకులు పాల్గొని కింద పేర్కొన్న జుక్కల్ మండల్ అధ్యక్షునిగా జాదవ్ రాజు , ప్రధాన కార్యదర్శిగా వినోద్ చౌహన్ , ఉపాధ్యక్షులుగా రాజు రాథోడ్ ,  ఆడే ధనాజీ , సహాయ కార్యదర్శులుగా సూపర రాథోడ్  ,చందర్ రాథోడ్ ,   కోశాధికారిగా వెంకట్ రాథోడ్ , గౌరవ అధ్యక్షులుగా శంకర్ జాదవ్ , సలహాదారులు సంజీవ్ జాదవ్, ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికల కార్యక్రమంలో ఏఐబిఎస్ రాష్ట్ర అడ్వైజర్ , జిల్లా ప్రధాన కార్యదర్శి , జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -