- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో 74వ ముల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ క్రీడాపోటీలు జరుగుతున్నాయి. ఈ నెల 23న ప్రారంభమైన పోటీలు ఏప్రిల్ 5 వరకు కొనసాగనున్నాయి. నేడు ఉదయం 7 గంటలకు ఆల్ ఇండియా పోలీస్ ఫుట్ బాల్ ఛాంపియన్షిప్ కోసం తెలంగాణ పురుషుల జట్టు రాజస్థాన్ పురుషుల జట్టుతో పోటీ పడనున్నది.
- Advertisement -



