Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్సిరిసిల్లలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

సిరిసిల్లలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

- Advertisement -

నవతెలంగాణ – సిరిసిల్ల: పట్టణంలోని సాహితి విద్యాసంస్థ పాఠశాలలో 1999- 2000 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు 25 వసంతాలు పూర్తి  చేసుకున్న శుభ సందర్భంగా లహరి గార్డెన్స్ లో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం సోమవారం జరుపుకున్నారు. పూర్వ విద్యార్థులకు బోధన చేసిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థులు ఒకరినొకరు కలుసుకొని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి  సంతోషంగా గడిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad