- Advertisement -
2000 సంవత్సరం కనిస్టేబుల్ బ్యాచ్
నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాదు, కామారెడ్డి జిల్లాల పోలీస్ కనిస్టేబుల్ అధికారులు 25 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న సందర్భంగా పోలీస్ అధికారుల అపూర్వ సమ్మేళన కార్యక్రమం నిజామాబాదులోని వంశీ ఇంటర్నేషనల్ హోటల్ లో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో నిజామాబాదు, కామారెడ్డి జిల్లాలకు సంబందించిన 2000 సంత్సరం చెందిన పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -