Wednesday, March 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేటి నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు.. 

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు.. 

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నాలుగు రోజుల విరామం అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సమావేశాలు నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాల సమయంతో సభా కార్యక్రమాలు మొదలుకానున్నాయి. వివిధ ప్రజా సమస్యలు, పాలనకు సంబంధించిన కీలక అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సభ్యులు సిద్ధమయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -