- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామపంచాయతీలో ఇటీవల సర్పంచ్ గా బండి స్వామి, ఉప సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన బొబ్బిలి రాజు గౌడ్ అంగన్ వాడి టీచర్లు ఓదెల లక్ష్మీ, జయప్రద, బాలమ్మ, అరుణ, ధనలక్ష్మి మంగళవారం గ్రామపంచాయతీలో శాలువాలతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిపి సిబ్బంది అజ్మత్ అలీ, రామిడి శ్రీనివాస్, రామస్వామి పాల్గొన్నారు.
- Advertisement -



