- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు పట్టణ కేంద్రంలోని సబ్ స్టేషన్ లో విద్యుత్ ఆపరేటర్ సేవలు అందిస్తున్న పట్టణానికి చెందిన నంద ఆంజనేయులుకు 79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చేతుల మీదుగా ఉత్తమ విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ గా అవార్డు అందుకున్నారు. ఉత్తమ ఆపరేటర్ అవార్డు రావడం పట్ల ప్రజా ప్రతినిధులు, విద్యుత్ అధికారులు అభినందించారు.
- Advertisement -