- Advertisement -
నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని ధర్మ రక్షక సేన, రామ్ దాల్ మరియు వివిధ గణేష్ మండపాల వద్ద బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రామ్ దళ్ గణేష్ మండపం వద్ద వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు తూర్పు రాజు, గాంధారి ఎస్సై ఆంజనేయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్ దళ్ యూత్ సభ్యులు, ధర్మ రక్షక సేన యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -