- Advertisement -
నవతెలంగాణ – లఖ్నవూ: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఘజియాబాద్ నుంచి కోల్కతాకు వెళ్లాల్సిన విమానంలో సమస్య రావడంతో ప్రయాణం ఆలస్యమవుతుందని సంస్థ తెలిపింది. ప్రయాణికులకు రీషెడ్యూల్ లేదా రీఫండ్ చేస్తామని ప్రకటించింది.
- Advertisement -