- Advertisement -
నవతెలంగాణ – బెజ్జంకి: 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు గణిత శాస్త్ర బోధనకు గంటల చొప్పున అతిధి అధ్యాపకుడి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఆదర్శ విద్యాలయ ప్రిన్సిపాల్ మాలోత్ సంగీత గురువారం ఒక ప్రకటన తెలిపారు. ఎమ్మెస్సీ బీఏడ్,టేట్ క్వాలీపై అర్హత గల అభ్యర్థులు ఈ నెల 23 వరకు దృవపత్రాలతో హజరవ్వాలని సంగీత పేర్కొన్నారు.
- Advertisement -