- Advertisement -
నవతెలంగాణ – అచ్చంపేట: ఈనెల 5వ తేదీ వరకు భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుని, కొత్తగా భూమి పాసు పుస్తకాలు వచ్చిన రైతులందరూ రైతు భరోసా పథకానికి ఈనెల 20వ తారీకు వరకు దరఖాస్తులు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కృష్ణయ్య శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జత చేయవలసినవి పాస్బుక్ పై తాసిల్దార్ డిజిటల్ సంతకం చేసి ఉండాలి. ఆధార్ కార్డు, సేవింగ్ అకౌంట్ బ్యాంక్ పాస్ పుస్తకం, దరఖాస్తు వెంట జత చేయాలని అధికారి సూచించారు.
- Advertisement -