Saturday, May 17, 2025
Homeఖమ్మంవిద్యార్ధులకు చిత్రకళా పోటీలు

విద్యార్ధులకు చిత్రకళా పోటీలు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట : నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు పి.హరిత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరంలో విద్యార్ధులకు చిత్రకళా పోటీలు నిర్వహించారు.  పెన్సిల్ ఆర్ట్,కలర్ ఆర్ట్ విభాగంలో ఈ పోటీలు నిర్వహించి విద్యార్ధులను ఎంపిక చేశారు.  ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్ధులకు శిబిరం ముగింపు ఉత్సవంలో బహుమతులను అందించ నున్నామని నిర్వాహకులు తెలిపారు.  ఈ కార్యక్రమంలో  పి.ఇ.టి. రాజు,సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -