Saturday, October 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డోంగ్లి బీజేపీ మండలాధ్యక్షునిగా అరుణ్ పటేల్

డోంగ్లి బీజేపీ మండలాధ్యక్షునిగా అరుణ్ పటేల్

- Advertisement -

నూతన అధ్యక్షునికి సన్మానించిన మాజీ ఎమ్మెల్యే
నవతెలంగాణ – మద్నూర్

డోంగ్లి మండల బిజెపి అధ్యక్షునిగా పి అరుణ్ పటేల్ ను నియమించారు. నూతన అధ్యక్షునిగా నియమితులైన పి అరుణ్ పటేల్ కు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణాతార శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీ నియమ నిబంధనల ప్రకారం బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ సన్మాన కార్యక్రమంలో డోంగ్లి సింగల్ విండో చైర్మన్ ఎన్డీసీసీబీ డైరెక్టర్ రామ్ పటేల్ సిర్పూర్ గజానంద్ పటేల్ పలువురు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -