Monday, April 6, 2026
E-PAPER
Homeతాజా వార్తలునార్సింగ్ లో పల్టీలు కొట్టిన ఆటో

నార్సింగ్ లో పల్టీలు కొట్టిన ఆటో

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: నార్సింగ్ పరిధి బాబు జగ్జీవన్ రామ్ కమిటీ హాల్ సమీపంలో ఓ ఆటో పల్టీలు కొట్టింది. అతివేగంగా దూసుకొచ్చిన ఆటో మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డుపైనే పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -