Thursday, April 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎయిడ్స్ పై అవగాహన 

ఎయిడ్స్ పై అవగాహన 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
మండలంలోని రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా పాలన-ప్రగతి నివేదికలో భాగంగా గురువారం పిహెచ్సి వైద్యులు సురేష్ ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. పిహెచ్సిలో హెచ్ఐవి పరీక్షలు నిర్వహించబడునని, గర్భిణీలకు వైరస్ ఇన్ఫెక్షన్ పై ప్రత్యేక అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఆశాలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -