- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంలోని రైతు వేదిక యందు ఆయిల్ పామ్ సాగుపై మండల వ్యవసాయశాఖాధికారి సంతోష్, హుస్నాబాద్ ఉద్యాన శాఖాధికారి బాలాజీ మంగళవారం రైతులకు అవగాహన కల్పించారు. ఎకరానికి సుమారు 2 లక్షల నికర ఆదాయం సమకూరుతుందని.. ఆయిల్ పామ్ సాగుపై రైతులు ఆసక్తిచూపాలని అధికారులు సూచించారు. పీల్డ్ అధికారి రాములు, ఏఈఓలు రేణుక, భరత్, సాథి శంకర్, రైతులు పాల్గొన్నారు.
- Advertisement -