- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి : రామారెడ్డి మండల ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా రామచంద్రనాయక్, జనరల్ సెక్రెటరీగా మేఘావత్ సంతోష్ , కోశాధికారిగా సలావత్ రవి నాయక్, గౌరవ అధ్యక్షునిగా కాట్రోత్ సర్మాన్ నాయక్, ఉపాధ్యక్షునిగా సలావత్ సర్యా నాయక్, లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఆయా తాండాల పెద్ద మనుషులు, జిల్లా నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, తాండవాసులు పాల్గొన్నారు.
- Advertisement -