నవతెలంగాణ – మల్హర్ రావు : బీసీ, ఎస్సీ, ఎస్టీల ఐక్యతను చాటాలని నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం కాటారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బిసి, ఏస్సీ, ఏస్టీ ఐక్యవేదికను ఇటీవల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అణగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను ఏదుర్కోని, రావాల్సిన వాటా కోరకు అన్ని వర్గాల ప్రజలు ఏకతాటికి రావాలని పిలుపునిచ్చారు. రాబోవు రోజుల్లో మిగతా కులాలను కలుపుకోని బిసి, ఏస్సీ, ఏస్టి, జేఏసి ఏర్పాటు చేయున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగాల రామయ్య, ఆజ్మీరా సమ్మయ్య నాయక్, వేమునూరి, మేరుగు లక్ష్మన్, వావిళ్ళ సమ్మన్నా, దికోండ మల్లేష్, మంథేన సమ్మయ్య, పులి రామన్న, చకినారపు చందు, భూతం మదుకర్, వేల్పుల వేంకటేష్, వల్లేంకుంట సమ్మన్న, స్థంబంపల్లి ముత్తన్న, కోటపర్తి శ్రీనివాస్, వేములవాడ రాజన్న, మంద నవీన్, పేట అంకన్న, ఆత్కూరి శ్రీకాంత్, స్వామి యాదవ్ పాల్గోన్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐక్యతను చాటాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES