- Advertisement -
విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి..
నవతెలంగాణ – డిచ్ పల్లి: కాంప్లెక్స్ పరిధిలో స్కూల్ హెడ్మాస్టర్లకి మరియు మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖాధికారి ఈఎల్ఎన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో మెరుగైన వంటను అందించేందుకు సూచనలు, సలహాలు పాటించాలని, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తిసుకోవలని సూచించారు. వంటల సమయం లో జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మహేశ్వర్, ప్రధానోపాధ్యాయులు, మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు పాల్గొన్నారు.
- Advertisement -